ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి చొరవతో అభివృద్ధి పనులు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 03:43 PM

కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో మోక్షం కలిగింది. కాలనీ నందు 30 లక్షలతో సిసి రోడ్లు, సైడ్ కాలువలకు బుధవారం పనులు ప్రారంభించారు.
టిడిపి మండల పార్టీ అధ్యక్షులు జాగర్లమూడి జయకృష్ణ అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa