ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి భవన్‌లో మోగనున్న పెళ్లిబాజాలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 10:15 AM

రాష్ట్రపతి భవ‌న్‌లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో PSOగా పూనమ్‌ గుప్తా సేవలందిస్తున్నారు.  రాష్ట్రపతి భవన్‌లోని మదర్‌ థెరెసా క్రౌన్‌ కాంప్లెక్స్‌లో ఆమె వివాహానికి రాష్ట్రపతి ముర్ము ప్రత్యేకంగా అనుమతి మంజూరు చేశారు. CRPF అసిస్టెంట్‌ కమాండెంట్‌ అవనీశ్‌ కుమార్‌తో ఫిబ్రవరి 12న పూనమ్‌ వివాహం జరగనుంది. MPలోని శివపురికి చెందిన ఆమె.. రిపబ్లిక్ డే కవాతులో CRPF మహిళా దళానికి సారథ్యం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com