తిరుమలలో శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వచ్చిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి అదృశ్యమైంది. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఆమె, HVC 694-A గది నుంచి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఇవాళ ఉదయం 7 గంటలకు సదరు యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టం లేక వెళ్లిపోయిందని అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa