బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిశీపై లీడింగ్లో కొనసాగుతున్నారు. కాగా, ఎన్నికల ప్రచార సమయంలో తాను గెలిస్తే ఢిల్లీ రోడ్డను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ బిధూరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రస్తుతం బీజేపీ 43, ఆప్ 26, కాంగ్రెస్ 1 స్థానాల్లో కొనసాగుతున్నాయి. LOKAL యాప్లో అప్డేట్స్ చూస్తూనే ఉండండి.
![]() |
![]() |