ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తునిలో ఒకటో తరగతి బాలుడు కిడ్నాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 06:55 PM

AP: కాకినాడ జిల్లా తునిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రవేట్ స్కూల్‌లో ఒకటోవ తరగతి చదువుతున్న బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఉ 8 గం.లకు బాలుడికి మందులు వేయాలని ఓ వ్యక్తి వచ్చి బాలుడిని తీసుకెళ్లినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం పేరెంట్స్ లంచ్ బాక్స్ తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com