ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీబీఎస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 03:38 PM

AP: జీబీఎస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సోమవారం జీబీఎస్ వ్యాధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలపై అధికారులతో సీఎం చర్చించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com