AP: జీబీఎస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సోమవారం జీబీఎస్ వ్యాధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలపై అధికారులతో సీఎం చర్చించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa