ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలజీవనిమిషన్ పథకాన్నిఅమలుచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 04:27 PM

సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎం. సత్యన్న ఎమ్మిగనూరు మండలంలో తక్షణమే జల జీవన మిషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రురల్ వాటర్ సెక్షన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అసిస్టెంట్ ఇంజినీర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa