కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావుతో పాఠశాలల పురోగతి, వసతి, నాడు-నేడులో ఆగిన పనులకు సంబంధించి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో నాడు-నేడు కింద గత పాలకులు ఇష్టానుసారంగా పనులు చేశారని విమర్శించారు. పాఠశాల నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa