ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతరలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 03:37 PM

గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. లక్కిరెడ్డి పల్లె మండలం అనంతపురం గంగమ్మ జాతర సందర్భంగా భక్తుల వసతులకు సంబంధించి వివిధ శాఖల అధికారులు.
ప్రజాప్రతినిధులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు గంగమ్మ జాతరలో భక్తులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa