శ్రీకాళహస్తీశ్వరున్ని కుటుంబ సమేతంగా దర్సించుకున్న టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు. ఆలయం వద్ద బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. క్షేత్రపాలకుడు దక్షిణామూర్తిని మొదటగా దర్శించుకున్న టిటిడి ఛైర్మన్ . దర్సనానంతరం టిటిడి ఛైర్మన్ ను ఆశీర్వదించిన వేదపండితులు. స్వామి, అమ్మవార్ల చిత్రపటంతో పాటు ప్రసాదాల అందజేత. ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి - టిటిడి ఛైర్మన్ . విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తున్నాయన్న టిటిడి ఛైర్మన్
![]() |
![]() |