ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. ప్రతి నెలా రూ. 20,500

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 02:58 PM

సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి పోస్టాఫీసులో చాలా పథకాలు ఉన్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్‌లో ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. దీనిలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు, కానీ ఇప్పుడు రూ. 30 లక్షలకు పెంచారు.
55 ఏళ్ల పైన ఉన్న వాళ్లు రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే.. 5 ఏళ్లకు రూ. 2,46,000 వడ్డీ లభిస్తుంది. మీకు ఈ మొత్తం ప్రతి నెలా రూ. 20,500 వస్తుంది. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa