ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (31), స్టార్ బ్యాటెర్ విరాట్ కోహ్లీ (1) ఔట్ అయ్యారు. 18వ ఓవర్లో గిల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అవ్వగా.. కోహ్లీ 19వ ఓవర్ మొదటి బంతికి LBWగా పెవిలియన్ చేరారు. దీంతో 20 ఓవర్లకు టీమిండియా స్కోర్ 108/2 గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa