ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర వడగాలులు.. ఈ జిల్లాల్లోని ప్రజలకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 08:28 PM

 రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే రేపు(సోమవారం) పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa