ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న జీబీఎస్ వ్యాధి

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Mar 19, 2025, 03:52 PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వ్యాధి 'గులియన్ బారే సిండ్రోమ్ (GBS)'. ఇది ఒక నరాల వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా మహారాష్ట్రలో గుర్తించారు. ఈ మధ్యనే తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం నమోదు అయింది.
ఇప్పటివరకు ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. పిల్లలు, వృద్ధులపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని.. నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa