ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భాధారణ నివారిద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 06:37 PM

వజ్రకరూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో నిర్వహించారు.
వారు మాట్లాడుతూ.. గర్భవతులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించామన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతినెల తొమ్మిదవ తేదీన గర్భిణీ స్త్రీలు అందరికీ ఉచితంగా పరీక్షలు, భరోసా సమగ్రమైన నాణ్యమైన ప్రసవ, సంరక్షణను అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa