ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి: మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 11:58 AM

మున్సిపాలిటీల్లో తాగునీరు, శానిటేషన్ వ్యవస్థపై మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం ప్రతిరోజు ఉ. 6 గంటల నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు. నిత్యం మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే, పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa