కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గత కొన్నేళ్లుగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు అమర్చలేకపోయారు. దీంతో కాలనీ వాసులు పలువురు చందాల.
రూపంలో డబ్బులు వసూలు చేసి సుమారు రూ. 30వేలతో గురువారం విద్యుత్ స్తంభాలకు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. సమస్యను పరిష్కరించిన దాతలకు ఇందిరమ్మ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |