వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ 2025 గా గుర్తింపు పొందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం అభినందనలు తెలిపారు. ఆమె మాటడుతూ.
మన తెలుగు వ్యక్తి ఇలాంటి ఘనతను సాధించడం సంతోషకరం, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాకుండా మన దేశానికే గర్వకారణం. రామ్ మోహన్ నాయుడు ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
![]() |
![]() |