అనంతపురం రూరల్ మండల పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం ఆదేశించారు. అనంతపురం రూరల్ మండల.
తహసీల్దార్ మోహన్ కుమార్ తో పాటు హౌసింగ్ డీఈతో ఆమె తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రూరల్ మండల పరిధిలో ఇళ్ల స్థలాలు లేని వారు ఎంత మంది ఉన్నారు. వారికి ఎంత మేర స్థలం అవసరం అన్నది ఆరా తీశారు.
![]() |
![]() |