ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలను ఖండించిన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 04:10 PM

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా శనివారం LSG చేతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌ ఫిక్స్‌ అయిందని రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ జయదీప్‌ బిహానీ ఆరోపించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, పూర్తి అసత్యమని రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వాటిని ఖండించింది. అలాగే ముఖ్యమంత్రి, క్రీడామంత్రి, క్రీడా కార్యదర్శకి RR యాజమాన్యం అధికారికంగా ఫిర్యాదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa