ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలి: డిప్యూటీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 07:57 PM

జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు మతం అడిగి 28 మంది పర్యాటకులను హతమార్చడం దారుణమని, ఇది కశ్మీర్ అభివృద్ధిని సహించలేక చేసిన కిరాతక చర్య అని ఆయన అన్నారు. షూటింగ్‌ల కోసం కశ్మీర్‌కు వెళ్లిన అనుభవంతో అక్కడి పరిస్థితులు తెలుసునని, ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల తూటాలకు దేశమంతా కన్నీళ్లు పెడుతుందన్నారు. విశాఖలో రిటైర్డ్ ఎంప్లాయి, కావలిలో యువకుడు చనిపోవడం బాధాకరమంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa