ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని సభకు ఇన్‌ఛార్జ్ గా జవహర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 04:06 PM

రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు మే నెల 2 తారీకున ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ కి టిడిపి అధిష్టానం బాధ్యతలు సోమవారం అప్పగించింది. జవహర్ మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి సుమారు 5 లక్షల మంది ప్రజలు తరలిరానున్నారన్నారు. సభకు వచ్చే వారు ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని జవహర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa