ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వాహనాలను మైలవరం వైపుకు తరలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 11:36 AM

శుక్రవారం ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా అమరావతి పునః ప్రారంభం కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను విజయవాడ లోకి ప్రవేశించకుండా కట్టుదిడ్డమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఈమేరకు, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో పోలీసులు హెవీ వాహనాలు విజయవాడ సిటీలోకి ప్రవేశించకుండా ట్రాఫిక్ ను మైలవరం వైపు దారి మళ్ళిస్తున్నామాన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa