గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, దుమ్ము తుఫానులు కారణంగా మంగళవారం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 50-60KM వేగంతో బలమైన గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని 253 తాలూకాలలో భారీ వర్షాలు కురిశాయని SEOC ప్రకటించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa