దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 82,300 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 25,019 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో.. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, సన్ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫీ, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa