ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

business |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 10:53 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 82,300 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 25,019 వద్ద ఉన్నాయి.సెన్సెక్స్‌ 30 సూచీలో.. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎటర్నల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్ఫీ, టీసీఎస్‌, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa