ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పన్న ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 22, 2025, 03:50 PM

సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ప్రధానార్చక-2 ఐవీ.రమణాచార్యులు (58) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... కొద్ది రోజుల నుంచి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సింహాచలం దేవస్థానంలో1992లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 2020లో ప్రధానార్చక-2గా పదోన్నతి పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa