ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నుండి జనసేనలోకి భారీ చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 01:50 PM

భోగాపురం మండలంలో వైసిపి నుండి జనసేన లోకి భారీ చేరికలు జరిగాయి. ఈ నేపథ్యంలో తిప్పలవలస గ్రామంలో వైసీపీకి చెందిన సుమారు 100 కుటుంబాల ప్రజలు శనివారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పార్టీ కండువాలు మెడలో వేసి సాధారంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa