ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈఏపీసెట్‌ పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 02:02 PM

కడప జిల్లా పబ్బాపురంలో తెలుగుదేశం మహానాడు సభలు మూడు రోజులు జరగనున్న విషయం తెలిసిందే. అయితే  ఈఏపీసెట్‌ చైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌ కడపలోని 4 కేంద్రాల్లో ఉదయం 7:30 గంటలకు ముందు విద్యార్థులు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కందుల ఓబుల్‌రెడ్డి మెమోరియల్‌ కాలేజ్‌, అన్నమాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌ఎం కాలేజ్‌లలో ఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa