ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నదాత సుఖీభవకు ఆధార్ అనుసంధానం కావాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 26, 2025, 09:35 PM

జూన్ 1వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవకు రైతుల ఆధార్ అనుసంధానం కావాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. వెబ్ ల్యాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ అనుసంధానం కావాలని సోమవారం అన్నారు. రైతు న్యాయ పరంగా వాస్తవ లబ్ధిదారుగా ఉండాలని ఆయన ఆదేశించారు. వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి వెబ్ ల్యాండ్ లో వివరాలు నమోదు కాకపోవడం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa