ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లా కమిటీ సభ్యులతో మజ్జి శ్రీనివాసరావు సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 01:16 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీని బూత్‌ లెవల్ నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంద‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. ఇందులో భాగంగా బుధ‌వారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా కమిటీ సభ్యులతో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ స‌మావేశ‌మ‌య్యారు.ఈ భేటీలో పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, యాక్టివిటీ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa