ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు సిట్‌ బృందం: టీడీపీ నేత పట్టాభి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 07:57 PM

 టీడీపీ కీలక నేత, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆదివారం కడపలో పర్యటించారు. ఈ క్రమంలో పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ తీరుపై మండిపడ్డారు. 'లిక్కర్ స్కామ్ కేసులో త్వరలో సిట్‌ బృందం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లడం ఖాయం. కడపలో మహానాడు సక్సెస్ కావడం చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తోంది. కడప ప్రజలు వైసీపీకి ప్రజలు సమాధి కట్టారని' ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa