ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 04:18 PM

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4వ తేదీకి ఏడాది పూర్తి కానుందని, ఆ రోజున రాష్ట్రంలో ఘనంగా వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. జూన్ 4న రాష్ట్ర ప్రజలు సంక్రాంతి, దీపావళి పండుగలను చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa