గుంటూరు లోనీ డి ఆర్ సి సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వ్యర్యం లో ఎస్ ఎం ఏ ఎం 2024-25 స్కీము నందు 1331 మంది చిన్న , సన్నకారు 5 ఎకరములు కన్నా తక్కువ పొలము కలిగిన రైతులకు రూ. 5, 696 కోట్ల విలువ వున్న వ్యవసాయ యంత్ర పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ అందించారు. పరికరముల పంపిణి పై జిల్లా స్థాయి విజయోత్సవ సదస్సు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa