ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 12:32 PM

 YCP అధినేత జగన్ పల్నాడు పర్యటన సమయంలో కార్యకర్త సింగయ్య మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2 గా ఉన్న జగన్, YV సుబ్బారెడ్డి, విడదల రజిని, పేర్ని నాని కేసు కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విచారణకు సమయం కోరారు. దీంతో, తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa