ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్‌ సిందూర్‌ మా హక్కు: రాజ్‌నాథ్ సింగ్

national |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 01:54 PM

పాకిస్తాన్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి మండిపడ్డారు. చైనా పర్యటనలో ఉన్న ఆయన పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అంటూ తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని ఎస్సీఓ ఖండించాలని, శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవంటూ సూచించారు. విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉండకూడదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa