ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తాం: నారా లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 01:56 PM

AP: అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్‌ వ్యాలీపై నిర్వహించిన నేషనల్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. క్వాంటమ్‌ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని చెప్పారు. అమరావతికి రావాలని స్టార్టప్‌ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులకు లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa