తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సూపర్సిక్స్ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. 'తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేశాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. విశాఖలో నిర్వహించిన యోగాంధ్రతో 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ రికార్డులు నెలకొల్పాం. త్వరలో నిరుద్యోగ భృతి రూ.3 ఇస్తాం’ అని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa