ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 03:35 PM

ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండోరోజు మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు విరామం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు డేవిడ్ లాయిడ్ భారత్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లు 85 పౌండ్లు ఖర్చు చేసి వచ్చేది గడ్డి పెరిగిందా అని చూడటానికి కాదని అన్నాడు. కాగా భారత జట్టు ఆధిపత్యంలో ఉన్నందుకే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa