ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న షేక్‌ హసీనా మాటలు

international |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 01:10 PM

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నాయకత్వంలో జరిగిన రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమం అక్కడ ప్రభుత్వాన్నే మార్చేసింది. అయితే, ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి ప్రధాని షేక్‌ హసీనా ‘కాల్చివేత’ ఉత్తర్వులు ఇచ్చినట్టు తాజాగా బయటపడిన ఫోన్‌ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది జూలై 18న ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారని ప్రముఖ మీడియా  కథనం ప్రచురించింది. ఈ ఫోన్‌ రికార్డును ఆ వార్తా సంస్థ ధ్రువీకరించింది. హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన అప్పటి ఉద్యమంలో 1400 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa