ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై 5, 8వ తరగతుల్లో తప్పకుండా పాస్ అవ్వాల్సిందే: ప్రభుత్వం

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 03:04 PM

ఒడిశా ప్రభుత్వం RTE చట్టం సవరణలతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి 5వ, 8వ తరగతుల్లో ఫెయిల్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టింది. సమగ్ర వార్షిక పరీక్షల్లో విఫలమైన విద్యార్థులకు రిమీడియల్ క్లాసులు, పునఃపరీక్ష అవకాశం కల్పిస్తారు. అప్పుడు పాస్ కాకపోతే, తల్లిదండ్రులతో చర్చించి అదే తరగతిలో కొనసాగించనున్నారు. గతంలో విద్యార్థులు 8వ తరగతి వరకు పరీక్షలలో ఫెయిల్ అయినా ఏ తరగతిలోనూ నిలిపివేయరాదు అనే నిబంధన ఉండేది. కొత్త రూల్స్‌తో విద్యార్థులు పాస్‌ కాకపోతే అదే తరగతిలో ఉంచుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa