ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 14, 2025, 12:21 PM

AP: రాష్ట్రంలో శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్ స్కీం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. విజయవాడ PN బస్టాండ్‌లో సా.5 గంటల సమయంలో సీఎం ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే, పర్యాటక, సూపర్ లగ్జరీ, సప్తగిరి(తిరుమల), ఆల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, AC బస్సుల్లో స్కీమ్ వర్తించదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa