ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్‌ అధికార్‌ యాత్రలో మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 29, 2025, 02:06 PM

బిహార్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓటర్‌ అధికార్‌ యాత్రలో ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మొహమ్మద్‌ రిజ్వి అలియాస్‌ రాజా అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయగా.. బీజేపీ నాయకులు ఈ ఘటనపై పట్నా కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోలు సైతం సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, రాజాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa