ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా పెరిగిన బంగారం.. ఆల్ టైం రికార్డుకు వెండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:21 AM

బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.200 పెరిగి రూ.97,250కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.210 పెరిగి రూ.1,06,090 పలుకుతోంది. వారంలో రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై రూ.4,580 పెరిగింది. వెండి ధర ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై రూ.100 పెరగడంతో రూ.1,36,100 వద్ద ధర కొనసాగుతోంది. 4 రోజుల్లో కేజీ వెండిపై రూ.6,200 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa