ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ICC ఉమెన్స్ వన్డే వరల్డ్‌ కప్‌.. అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలూ మహిళలే

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 02:42 PM

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో ఈ సారి అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు మహిళలే ఉండనున్నారు. టోర్నీ చరిత్రలో తొలిసారి పూర్థిస్థాయిలో మహిళలతో ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 2 వరకు ఐదు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గతంలో మహిళల టీ20 వరల్డ్‌ కప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ మహిళా అంపైర్లు, రిఫరీలను నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa