ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌ను కూల్చేందుకు ఇదొక మంచి సమయం: పాక్ మాజీ క్రికెటర్

sports |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 08:17 PM

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. విరాట్ జట్టులో లేకపోవడాన్ని పాకిస్తాన్ అనుకూలంగా మార్చుకోవాలని ఆ జట్టు మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత జట్టు టీ20 టోర్నీలు ఆడలేదు. టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయగలిగితే మిడిల్ ఆర్డర్‌లో విరాట్ ఉండడు కాబట్టి మ్యాచ్ పాక్‌కు అనుకూలమవుతుంది. భారత జట్టును కూల్చేందుకు ఇదొక మంచి సమయం’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa