ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి సేవలో జూనియర్ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 02:39 PM

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నూతన వధూవరులు నార్నె నితిన్ దంపతులతో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa