ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి పటం అందుకోబోతూ.. థర్డ్ ఫ్లోర్ నుంచి కిందపడి బాలుడు మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 02:00 PM

ఉత్తరప్రదేశ్ లక్నో మదియాన్వ్‌లో మూడో అంతస్తు టెర్రస్‌పై ఆడుకుంటూ గాలి పటం పట్టుకునేందుకు ప్రయత్నించిన మూడేళ్ల అనీస్ కిందపడి మృతి చెందాడు. చిన్నారి గోడపై ఎక్కి గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి వీధిలో పడిపోయాడు. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa