పీపుల్స్ పల్స్ సంస్థ విడుదల చేసిన బీహార్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, ఎన్డీఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశం ఉంది. మొత్తం 243 స్థానాల్లో, మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా, ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు దక్కుతాయని అంచనా.మహాఘట్బంధన్ (MGB) 75-101 సీట్లతో రెండో స్థానంలో నిలవనుంది. జేఎస్పీ (JSP) 0-5 సీట్లు, ఇతరులు (OTH) 2-8 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది.
బీహార్ ఎగ్జిట్ పోల్ 2025: వివిధ సంస్థల అంచనాలు
‘పీపుల్స్ ఇన్సైట్’ అంచనా:
ఎన్డీఏ: 133-148
మహాఘట్బంధన్ (MGB): 87-102
జేఎస్పీ: 0-2
ఇతరులు: 3-6
‘మాత్రీ-IANS’ ఎగ్జిట్ పోల్ అంచనా:
ఎన్డీఏ: 147-167 సీట్లు (తిరిగి అధికారంలోకి)
మహాఘట్బంధన్: 70-90 సీట్లు
ఇతరులు: 2-6 సీట్లు
‘టైమ్స్ నౌ జెవిసి’ ఎగ్జిట్ పోల్ అంచనా:
ఎన్డీఏ: 135- 150
ఎంజిబి: 88-103
ఇతరులు: 3-7
‘చాణక్య’ అంచనా:
ఎన్డీఏ: 130-138
ఎంజీబీ: 100-108
జెఎస్పి: 0
ఇతరులు: 3-5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa