ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ పేలుడు ఘటన.. ఆందోళనలో శ్రీలంక క్రికెట్ టీమ్

sports |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 11:30 AM

పాకిస్తాన్‌లో జరుగుతున్న శ్రీలంక క్రికెట్ పర్యటనపై ఇస్లామాబాద్‌లో జరిగిన బాంబు పేలుడు తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 27 మందికి పైగా గాయపడ్డారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక జట్టులోని 8 మంది కీలక ఆటగాళ్లు పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనితో గురువారం జరగాల్సిన రెండో వన్డే రద్దు అయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్‌పై జరిగిన ఉగ్రదాడిని గుర్తుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa