ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ నాటకం కర్ణాటకకు సిగ్గు చేటు: కుమారస్వామి

national |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 02:13 PM

కర్ణాటక సీఎం మార్పు ప్రచారం నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్ భేటీ అయ్యారు. తమ మధ్య విభేదాలు లేవని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానిక కట్టుబడి ఉంటామని తెలిపారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికార పోరుపై కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ నాటకం ఆడుతోందని.. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa